Thursday, March 03, 2011

పసుపు కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు ...ఎందుకు?,Turmeric mixed rice is used to bless couple-Why?



ప్ర : పసుపు కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు ...ఎందుకు?,Why do we use Turmeric mixed rice is to bless couple?

జ : జ్యోతిష్ శాస్త్రము ప్రకారము ... బియ్యము చంద్రునికి చెందిన ధాన్యము . మన: కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యం పై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయము . ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది . అలాగే ఆశీర్వదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావము కూడా ఆశీర్వాదం తీసుకునేవారిపై పడుతుంది .

అందుకే క్రిమి సంహారకమైన పసుపుని కలిపి , కేవవలం విధుత్ మాత్రమె స్వీకరించేలా చేసేందుకు పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలను ఇచ్చి ఆశీర్వదించమంటారు . పసుపు లేదా కుంకుమ గానీ కలపని అంక్షింతల్ని పూజాకార్యక్రిమాల్లో గాని , శుభకార్యాల్లో గాని వాడరు .


  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...