Saturday, December 15, 2012

What are the Eight Tourist places in India?-భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవి?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవో తెలుసా?

జ : ఇండియాలో చూడవలసిన యాత్రాస్థలాలు ఎన్నో ఉన్నా పురాణాలలో ఎనిమిది స్థలాలను పవిత్రముగాను , దర్శనీయము గాను, పుణ్యప్రదమైనవిగాను చెప్పబడ్డవి . అవి ->...
1.హరిద్వారము,
2. ద్వారక ,
3. మధుర ,
4. బృందావనము ,
5. గోకులం ,
6. పూరీ జగన్నాదక్షేత్రము ,
7. తిరుపతి ,
8. ఉడిపి .
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...