Sunday, November 30, 2014

వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


 ప్ర : వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

జ : విష్ణుభక్తులు త్రిపుండ్రాలను , శివభక్తులు విభూతిరేఖలను ధరించినట్లు గానే సౌభాగ్యవతులకు మంగళప్రదాయిని అయిన గౌరీదేవి యొక్క అలంకారాలు ధరిస్తే సౌభాగ్యవృద్ధి జరుగుతుందనే నమ్మకముతో స్త్రీలు మట్టెలు , పుస్తెలు ధరిస్తారు. అంతేకాక శారీరక శాస్త్రరీత్యా ఆ యా శరీర భాగలలో ఆ యా అలంకారాలను ఉంచడం వల్ల ఆక్యుపంచర్ వైద్యవిధానము లో కొన్ని వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది .
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...