Monday, April 27, 2009

గుడ్లగూబ లక్ష్మి వాహనం ఎందుకయ్యింది ?



విష్ణుమూర్తి సరసన ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆయన వాహనమైన గరుడ పై ప్రయాణము చేస్తుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె వాహనం గుడ్లగూబ ... గుడ్లగుబ పగటివేళ నిద్రిస్తుంది , రాత్రిపూట తిరుగుతుంది , ఈ కారణము గా లక్ష్మీదేవి ఒంటరిగా రావాలంటే చీకటిలోనే వచ్చి , అదే చీకటిలోనే వేల్లిపోతుందన్న నమ్మకం ఉంది . విష్ణుమూర్తి వెంట ఉన్నపుడు మాత్రమె ఆమె పగటి వెలుగులో వస్తుంది .

అందుకే దీపావళి చీకట్లు ముసిరేవేల దీపాలను వెలిగించి ఆ తల్లి ని ఆహ్వానిస్తారు .

No comments:

Post a Comment

your comment is important to improve this blog...